Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

స్పీడ్ రైలు టిక్కెట్ ధర రూ.1850

భారత్ లో తొలి స్పీడ్ త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. ఇఫ్పటికే ట్రయల్  రన్ పూర్తయిన ఈ ట్రైన్ 18 ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధమైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేసిన ఈ స్పీడ్ రైలులో టిక్కెట్ కనీస ధర 1850 రూపాయలుగా ఉంటుందని అంచనా. ఢిల్లీ-వారణాసి చైర్ కార్ కు సంబంధించి ఈ ధర ఉండొచ్చని ఓ నివేదిక వెల్లడించింది.

ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర మాత్రం 3520 రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. రిటర్న్ జర్నీలో చైర్ కార్ ధర మాత్రం 1795 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ కార్ ధర 3470 రూపాయలుగా ఫిక్స్ చేయనున్నారు. రైలు ప్రయాణికులకు భోజన సదుపాయంతో కలిపి ఈ ఛార్జీలు వసూలు చేస్తారు. దేశంలోని తొలి హై స్పీడ్ రైలు ఇదే అన్న విషయం విషయం తెలిసిందే.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

స్పీడ్ రైలు టిక్కెట్ ధర రూ.1850

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×