విమాన ప్రయాణికులకు శుభవార్త. దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ భారీ డిస్కౌంట్లతో ఏకంగా పది లక్షల సీట్లు ఆఫర్ చేస్తోంది. ముందు వచ్చిన వారు ముందు లెక్కన ఈ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. విమాన ప్రయాణికులను ఆకట్టుకోవటం ద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెంచుకునేందుకు చౌకధరల విమానయాన సంస్థలు ఇలా ప్రతి సారి ఆఫర్లు ప్రకటించటం మామూలే. వింటర్ సేల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక విక్రయాల్లో రూ.899 (అన్నీ కలుపుకొని) లకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది
Related Articles
ఇండిగో . డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ను అందిస్తున్నట్టు ఇండిగో తెలిపింది. అంతర్జాతీయంగా 3199 రూపాయలకు టికెట్లను అందిస్తోంది. నవంబరు 21 నుంచి 25 వ తేదీలోపు బుక్ చేసుకున్న టికెట్ల మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా డిసెంబరు 6, 2018 నుంచి ఏప్రిల్ 15, 2019 వరకు ప్రయాణించే అవకాశం కల్పిస్తారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here