తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మరింత వేడెక్కాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు వ్యతిరేకులంతా ఒక్కటయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్రంగా వ్యూహలు రచిస్తున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయంగా భేటీ కావడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నిలకు సమయం సమీపిస్తున్న తరుణంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో […]
Related Articles
The post కేసీఆర్ ఏపీకి వస్తారు, జగన్తో మాట్లాడతారు : కేటీఆర్ appeared first on korada.com.