నందమూరి అభిమానుల ఆశలు నెరవేరాయి. అభిమానులంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఘట్టం ఆవిష్కృతమైంది. నందమూరి స్టార్ హీరోలు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి ఫ్యాన్స్ కు కనువిందు చేశారు. చాలా రోజుల తర్వాత బాబాయ్, అబ్బాయ్ లు ఒకే వేదికపై కనిపించి తమ మధ్య గ్యాప్ ఉందనే వార్తలకు చెక్ చెప్పారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ శిల్పాకళా వేదికలో అరవింద సమేత సక్సెస్ మీట్కు హీరో బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణం […]
Related Articles
The post మళ్లీ ఒక్కటైన నందమూరి హీరోలు..! appeared first on korada.com.