ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ తిష్ట వేశారు. దగ్గరుండి మరీ అన్నీ చూసుకుంటున్నారు. రీసెంట్ గా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. స్వయంగా అక్కడ పర్యటించి వారితో మమేకం అవుతున్నారు. మీకు నేనున్నా అనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మిగిలింది వైసీపీ అదినేత జగనే.. త్వరలో జగన్ కూడా వస్తారని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విధ్వంసం సృష్టించిన సంగతి […]
Related Articles
The post జగన్ వస్తారు.. అండగా నిలుస్తారు.. appeared first on korada.com.