శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని ఇటీవలే సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీం తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు హర్షం వ్యక్తం చేస్తే, మరికొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజ్యాంగం పేరుతో ఆలయ సంప్రదాయాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక మహిళలు సైతం ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మహిళలు ఆలయంలోకి వెళ్లొచ్చంటూ సుప్రీం తీర్పు ఇచ్చినప్పటికీ తాము మాత్రం […]
Related Articles
The post ఆడవాళ్లను ముక్కలు చేయాలి..నటుడు సంచలన వ్యాఖ్యలు appeared first on korada.com.