భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలను నిర్వహించారు. దత్త పుత్రిక నమితా భట్టాచార్య చేతుల మీదుగా వాజ్పేయి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. గంధపు చెక్కల చితిపై ఉంచిన వాజ్ పేయి పార్థివ దేహానికి దత్తపుత్రిక నిప్పంటించారు. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్ లో హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితులు అంతిమ సంస్కారాలను శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. పార్టీలకు అతీతంగా తరలివచ్చిన నేతలు, బీజేపీ నాయకులు, […]
Related Articles
The post శాస్త్రోక్తంగా వాజ్ పేయి అంత్యక్రియలు appeared first on korada.com.