రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. అది నిజమే అని మరోసారి ప్రూవ్ అయింది. ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు మిత్రులయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. పరస్పర వైరుధ్యాలున్న పార్టీల నాయకులు ఒకే వేదికను పంచుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి జాతీయ పార్టీల నాయకులతో పాటు ప్రాంతీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, […]
Related Articles
The post కర్నాటకలో ఊహించని దృశ్యాలు..! చేతులు కలిపిన శత్రువులు..! appeared first on korada.com.