తన కొడుకు ఆకాష్ ను హీరోగా రీ- ఇంట్రడ్యూస్ పూరీ జగన్నాథ్ తీసిన ‘మెహబూబా’ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో దాదాపు 12 కోట్లు నష్టపోయాడు పూరీ. వాస్తవానికి, ఈ చిత్రానికి ముందు ఆయనతో చేయడానికి పెద్ద హీరోల సంగతి ప్రక్కనపెడితే కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే కొడుకుతో సినిమా తీసి మళ్లీ ఫామ్ లోకి రావాలని సొంత ప్రొడక్షన్లో ‘మెహబూబా’ తీశాడు పూరీ! అయితే, […]
Related Articles
The post ఇక, పూరీ జగన్నాథ్ కు బాలయ్యే దిక్కు! appeared first on korada.com.