ఇండస్ట్రీలో చాలామంది హీరోలు నిర్మాతలుగా మారడం చూసాము. అయితే ఎక్కువ మంది హీరోలు ఇండస్ట్రీలో పాపులర్ క్రేజ్ వచ్చాక ప్రొడ్యూసర్ గా మారడం జరిగింది. టాలీవుడ్ లో ఇదే కోవకు చెందినవాడు కుర్ర హీరో శర్వానంద్. కెరీర్ ప్రారంభంలో హీరోగా గుర్తింపు వస్తున్న సమయంలో నిర్మాతగా మారాడు. ఆ టైంలో దర్శకుడు అనీష్ కురువిల్లా దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా కో అంటే కోటి సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా శర్వానంద్ నిర్మించడం జరిగింది. అయితే […]
Related Articles
The post నా కొంపముంచింది ఆ సినిమా అంటున్న టాలీవుడ్ స్టార్ కుర్రహీరో…! appeared first on korada.com.