ఏ ప్రాంతానైన్నా దీర్ఘకాలం వెనుకబాటుతనం పీడిస్తే దేశసమగ్రతకే ప్రమాదం వాటిల్లుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల్లో అశాంతి ఏర్పడితే దేశం ముక్కలవుతుందని హెచ్చరించారు. పాలకులు చేసిన తప్పులకు సామాన్యులు బాధపడుతున్నారని జనసేనాని వాపోయారు. ఇలాంటి వైఖరి వల్ల ప్రజల్లో తిరుగుబాటు ధోరణి తలెత్తుతుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. బాధ్యతతో వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటే వచ్చే పరిణామాలు దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఉంటాయన్నారు. హైదరాబాద్ దస్పల్లా హోటల్ […]
Related Articles
The post కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక..! appeared first on korada.com.