తాము ఏర్పాటు చేస్తున్న జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ(JFC) రాష్ట్ర విభజన అంశాలపై అధ్యయనం చేసి వివరాలను ప్రజల ముందు పెడుతుందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన హోటల్ దస్పల్లా లో పలువురు నేతలు, రాజకీయ, ఆర్థిక వేత్తలు సమావేశమయ్యారు. JFC ఏర్పాటుపై చర్చించారు. అనంతరం తాము తీసుకున్న పలు నిర్ణయాలను జేపీ మీడియాకు తెలియజేశారు. తాము కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగామని, అవి రావాల్సి […]
Related Articles
The post ఎవరిది నిజం, ఎవరిది అబద్దం..! తేల్చేయనున్న JFC appeared first on korada.com.