ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. పిల్లలు కాలేజీలకు వెళ్లేది చదువుల కోసమా? చావు కోసమా? అని ప్రశ్నించారు. కాలేజీకి వెళ్లిన పిల్లలు ప్రాణాలతో తిరిగొస్తారన్న నమ్మకం లేకుండా తల్లిదండ్రులు భయపడే పరిస్థితిని నారాయణ, చైతన్య కాలేజీలు తీసుకొచ్చాయన్నారు. నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో చదివే 48మంది విద్యార్థులు మరణిస్తే విద్యాశాఖ […]
Related Articles
The post ఏపీ ప్రభుత్వానికి రోజా డిమాండ్..! appeared first on korada.com.