కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్య వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఉన్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని తీవ్రంగా స్పందించారు. జగన్ పై ఆయన విరుచుకుపడ్డారు. జగన్ ను బంగాళాఖాతంలో కలపాలని మండిపడ్డారు. రూ. 60 కోట్ల కుంభకోణానికే శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిందని…. ఈ రకంగా చూసుకుంటే లక్ష కోట్ల ఆస్తుల […]
Related Articles
The post జగన్ కు 200 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది..! టీడీపీ ఎంపీ జోస్యం appeared first on korada.com.