టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ వార్తలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ అట్టుడికింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడించింది. క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని జగన్ ఆరోపిస్తున్నారు. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులపై సందేహాలు వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలియాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో […]
Related Articles
The post కావాలనే లీక్ చేశారు..! సీఎం చంద్రబాబు appeared first on korada.com.