విజయవాడ రవాణశాఖ అధికారులతో టీడీపీ నేతల దురుసు ప్రవర్తన వ్యవహారం ఏపీ అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్.. దీన్నిఆయుధంగా చేసుకుని అధికారపక్షంపై నిప్పులు చెరిగింది. మాకో న్యాయం, మీకో న్యాయమా? అధికార పార్టీ నేతలు ఎలాంటి తప్పు చేసినా చర్యలు తీసుకోరా? అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. ఏపీలో ఏం జరిగినా అది జగనే చేశాడని అనడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ‘ఆరెంజ్ ట్రావెల్స్’ […]
Related Articles
The post సీఎం చంద్రబాబుకి వైఎస్ జగన్ సవాల్..! appeared first on korada.com.